Asianet News TeluguAsianet News Telugu

Video : పెళ్లి చేసుకొమ్మంటే..విషం తాగించాడు..

విశాఖ మన్యం, పాడేరులో పెళ్లి చేసుకోమన్నందుకు ఓ యువతికి విషం తాగించి ఆమె చావుకు కారణమయ్యాడో రాక్షసుడు. 

విశాఖ మన్యం, పాడేరులో పెళ్లి చేసుకోమన్నందుకు ఓ యువతికి విషం తాగించి ఆమె చావుకు కారణమయ్యాడో రాక్షసుడు. పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసే దుగ్గేరి ప్రసాద్, కనకరత్నం గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కనకరత్నం పెళ్లి చేసుకోమని అడిగింది. అది ఇష్టంలేని ప్రసాద్ ఆమెకు విషం తాగించి, ఏమీ తెలియనట్టు ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు ప్రసాద్ ను బహిరంగంగా ఉరితీయాలని ఆసుపత్రి బయట ఆందోళనకు దిగారు. 

Video Top Stories