Asianet News TeluguAsianet News Telugu

సర్వదర్శనం టికెట్లు కోసం బారులు తీరిన భక్తులు

తిరుపతిలో సర్వదర్శనం టికెట్ల కోసం శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర జనాలు బారులు తీరారు.

తిరుపతిలో సర్వదర్శనం టికెట్ల కోసం శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర జనాలు బారులు తీరారు. అయితే అనుబంధ ఆలయమైన గోవిందరాజస్వామి గుడిలోని ఓ ఉద్యోగికి కరోనా నిర్థారణ కావడంతో ఆలయానికి భక్తుల ప్రవేశం రెండు రోజులు నిలిపివేశారు. ఆలయంతో పాటు ఉద్యోగి తిరిగిన ప్రాంతాలను రెండు రోజులు మూసేసి, ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసిన తరువాత తెరుస్తామని చెప్పారు. 

Video Top Stories