Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ఏడో కరోనా పాజిటివ్ కేసు ..లండన్ నుండి వచ్చిన వ్యక్తికి...

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా గోపాలపట్నం  RRV పురానికి చెందిన 25 యేళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ తేలింది. ఇతను ఈ మధ్యే లండన్ (యూకే)నుండి వచ్చాడు. అతన్ని హాస్పిటల్ కు తరలించి..అతను ఉన్న వీధిమొత్తం శానిటైజ్ చేశారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7కు చేరుకుంది.

Video Top Stories