స్థానిక ఎన్నికలు : టీడీపీపై వైసీపీ దాడులు..నామినేషన్లు వేయద్దనే...
గుంటూరు జిల్లా మాచవరం మండలంలో నామినేషన్ వేస్తున్న టీడిపి నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేశారు.
గుంటూరు జిల్లా మాచవరం మండలంలో నామినేషన్ వేస్తున్న టీడిపి నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేశారు. దీంతో జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల అండతో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై దాడులకు దిగుతున్నారని టీడీపీ ఆరోపించింది.