Asianet News TeluguAsianet News Telugu

పవన్ సీఎం కావాలని కోరుకుంటూ... దుర్గమ్మ ఆలయానికి ముస్లిం నేత పాదయాత్ర

విజయవాడ : జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆ పార్టీ మైనారిటీ నాయకుడు షేక్ గయాజుద్దీన్  విజయవాడ దుర్గమ్మ ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. 

విజయవాడ : జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆ పార్టీ మైనారిటీ నాయకుడు షేక్ గయాజుద్దీన్  విజయవాడ దుర్గమ్మ ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని కోరుకుంటూ విజయవాడ భవానిపురంలోని గాలి షాహిద్ దర్గా నుండి ఇంద్రకీలాద్రికి 'దర్గా టు దుర్గమ్మ తల్లి' గయాజుద్దీన్ పాదయాత్ర చేపట్టాడు. దర్గాలో చాదర్ సమర్పించి పాదయాత్ర ప్రారంభించిన గయాజుద్దీన్ దుర్గమ్మ ఆలయానికి చేరుకుని సారె సమర్పించనున్నట్లు తెలిపారు. ఆ దేవుళ్ల ఆశిస్సులతో పవన్ సీఎం కావాలని గయాజుద్దీన్ కోరుకున్నారు. 

Video Top Stories