Asianet News TeluguAsianet News Telugu

విదేశీయులను చూస్తే భారతీయులు ఎలా వణికిపోతున్నారో చూడండి!

కరోనా ప్రభావంతో విదేశీయులను చూస్తేనే జనాలు భయంతో పారిపోతున్నారు. 

కరోనా ప్రభావంతో విదేశీయులను చూస్తేనే జనాలు భయంతో పారిపోతున్నారు. ఓ ఇజ్రాయిల్ జంట బండిమీద ట్రావెల్ చేస్తూ శ్రీశైలం వచ్చారు. వీరిని టోల్ గేట్ దగ్గరున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఇరువర్గాలమధ్య వాగ్వాదం జరిగింది. భాష అర్థం కాకపోవడంతో కిడ్నాప్ చేస్తారా అంటూ ఇజ్రాయిల్ వాసులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు కరోనా ప్రభావం వల్ల విదేశీ భక్తులకు అనుమతి లేదంటూ వారికి నచ్చజెప్పి వెనక్కి పంపారు.