Asianet News TeluguAsianet News Telugu

వైసీపి నేత హత్య.. నిందితులు ఎలా దొరికారంటే... చూడండి

కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో కీలక సాక్ష్యాలు దొరికాయి.

కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో కీలక సాక్ష్యాలు దొరికాయి. హత్య చేసిన ముగ్గురు వ్యక్తులను సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు చింతపులి, చింత చిన్ని, కిశోర్ లుగా గుర్తించారు. సోమవారం నాడు చేపలమార్కెట్ లో పేర్నినాని ముఖ్య అనుచరుడైన మోకా భాస్కర్ రావు హత్యకు గురైన విషయం తెలిసిందే. భాస్కరరావు ఛాతీలో పొడిచిన ఒకే ఒక్క పోటు బలంగా దిగడంతో  గుండెకు బలమైన గాయమయ్యింది. నేరుగా గుండెకు గాయం  కావటంతో  భాస్కరరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

అనుచరుడి హత్య: స్పృహ తప్పి పడిపోయిన పేర్నినాని (వీడియో)...