Asianet News TeluguAsianet News Telugu

Video : క్షణికావేశంలో భార్యను గోడకేసి కొట్టి...గొంతునులిమి...

కృష్ణాజిల్లా నందిగామలో క్షణికావేశం ఓ భార్యప్రాణాలు తీసింది. 

కృష్ణాజిల్లా నందిగామలో క్షణికావేశం ఓ భార్యప్రాణాలు తీసింది. చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామంలో రాచబండి ప్రసాదరావు అనే వ్యక్తి అనుమానంతో భార్య పద్మను గొంతు నులిమి హత్య చేశాడు. గత కొద్దిరోజులుగా భార్యభర్తల మధ్య జరుగుతున్న గొడవ గతరాత్రి పెద్దదయ్యింది. ఇది హత్యకు దారితీసింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.