Asianet News TeluguAsianet News Telugu

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న రామ్ చరణ్ భార్య ఉపాసన

కర్నూలు జిల్లా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనదర్శించుకున్నారు. 

కర్నూలు జిల్లా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనదర్శించుకున్నారు. అన్ లాక్ 1 లో భాగంగా సోమవారం నుండి ఆలయాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. ఉపాన కరోనా నిబంధనలు అనుసరించి, ముఖానికి మాస్కు ధరించి దర్శనానికి వెళ్లారు.