రాష్ట్రంలో భారీగా ఇసుక దోపిడీ జరుగుతుంది - అయ్యన్న పాత్రుడు
రాష్ట్రంలో ఉన్న నదుల్లో ఇసుక లభ్యత అవసరమైనంత ఉన్నా ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడింది .
రాష్ట్రంలో ఉన్న నదుల్లో ఇసుక లభ్యత అవసరమైనంత ఉన్నా ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడింది . అనధికారికంగా వైఎస్సార్ సీపీ నాయకులు ఇసుకను దోచేస్తున్నారు అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు .