నివర్ తుఫాను : చెన్నై, పాండిచ్చేరిల్లో భారీ వర్షాలు...
నైరుతి బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగ మారి చెన్నై, పాండిచ్చేరీలను అతలాకుతలం చేస్తోంది.
నైరుతి బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగ మారి చెన్నై, పాండిచ్చేరీలను అతలాకుతలం చేస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న తీవ్రతతో తమిళనాడు, పుదుచ్చేరిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.