Asianet News TeluguAsianet News Telugu

అరండల్ పేటలో విద్యార్థి నాయకుల అరెస్టులు

గుంటూరు జిల్లా అరండల్ పేటలో ఉదయం 6.00 గంటలకే బంద్ ప్రభావం మొదలయ్యింది.

గుంటూరు జిల్లా అరండల్ పేటలో ఉదయం 6.00 గంటలకే బంద్ ప్రభావం మొదలయ్యింది. బస్టాండ్ దగ్గరున్న ఎన్టీఆర్ సర్కిల్ వద్ద  మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  విద్యార్థి యువజన జెఏసి నాయకులతో కలిసి బంద్ నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కళాశాలల బస్సులను అడ్డుకుంటున్న విద్యార్థి యువజన జెఏసి నాయకులను లాడ్జి సెంటర్లో అరండేల్ పేట పోలీసులు అరెస్ట్ చేసారు.

Video Top Stories