Asianet News TeluguAsianet News Telugu

రాజమండ్రికి నారా లోకేష్... ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు

రాజమండ్రి: అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ(గురువారం) పరామర్శించనున్నారు. 

రాజమండ్రి: అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ(గురువారం) పరామర్శించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.