Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో వరద ప్రాంతాల్లో గవర్నర్ ఏరియల్ సర్వే (వీడియో)

కృష్ణా జిల్లాలోని  వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం నాడు ఏరియల్ సర్వే చేశారు. కాకినాడలోని జేఎన్టీయూలో జరిగే స్వాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తూ కృష్ణా జిల్లాలో  వరద ప్రభావిత ప్రాంతాలను గవర్నర్  పరిశీలించారు.

కృష్ణా జిల్లాలోని  వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం నాడు ఏరియల్ సర్వే చేశారు.కాకినాడలోని జేఎన్టీయూలో జరిగే స్వాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తూ కృష్ణా జిల్లాలో  వరద ప్రభావిత ప్రాంతాలను గవర్నర్  పరిశీలించారు.