Asianet News TeluguAsianet News Telugu

ధాన్యం కొనడంలేదు .. వాక్సిన్ వేయడంలేదు .... తాడేపల్లి రైతులు

గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలేదు. 

గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలేదు. ఓపక్క అకాల వర్షాలు రెండో పక్క కరోనా కష్టాల తో ప్రాణాలకు తెగించి రైతాంగం కల్లాల్లో ధాన్యం కాపాడుకుంటున్నాము .  దళారులు బస్తా 900కు అడుగుతున్నారు.. దళారుల దోపిడీ అరికట్టలేరా? అంటూ  ప్రశ్నిస్తున్నారు .