Asianet News TeluguAsianet News Telugu

video: చిగురించిన ఆశలు : ఎట్టకేలకూ దొరికిన బోటు ఆచూకీ

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో మునిగిన బోటు ఆచూకీ లభ్యమైంది. బోటును వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాల్లో యాంకర్​కు చిక్కిన బోటు ఇనుప రెయిలింగ్​ను ధర్మాడి సత్యం బృందం ఒడ్డుకు తీసుకువచ్చింది.అయితే బోటు ఒడ్డుకు చేరేందుకు మరో రెండ్రోజులు పడుతుందని బృంద సభ్యులు తెలిపారు. బోటులో 13 మృతదేహాలున్నట్లు అధికారులు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో మునిగిన బోటు ఆచూకీ లభ్యమైంది. బోటును వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాల్లో యాంకర్​కు చిక్కిన బోటు ఇనుప రెయిలింగ్​ను ధర్మాడి సత్యం బృందం ఒడ్డుకు తీసుకువచ్చింది.అయితే బోటు ఒడ్డుకు చేరేందుకు మరో రెండ్రోజులు పడుతుందని బృంద సభ్యులు తెలిపారు. బోటులో 13 మృతదేహాలున్నట్లు అధికారులు తెలిపారు.

Video Top Stories