Asianet News TeluguAsianet News Telugu

video: ముమ్మరంగా సాగుతున్న బోటు వెలికితీత పనులు

తూర్పు గోదావరి జిల్లా, కచ్చులూరులో మూడో రోజు బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. ధర్మాడి సత్యం బృందం, ఇతర అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బోటును వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 50 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.  కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ పర్యవేక్షణలో వెలికితీత పనులు కొనసాగుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా, కచ్చులూరులో మూడో రోజు బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. ధర్మాడి సత్యం బృందం, ఇతర అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బోటును వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 50 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.  కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ పర్యవేక్షణలో వెలికితీత పనులు కొనసాగుతున్నాయి.

Video Top Stories