Asianet News TeluguAsianet News Telugu

ఆడపడుచులకు మాగంటి బాబు చేసాయం...ముగ్గుల్లో రంగులు నింపి...

టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు భోగి సంబరాల్లో పాల్గొన్నారు.

టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు భోగి సంబరాల్లో పాల్గొన్నారు. మందడంలో రాజధాని నిరసన భోగిమంటలు వేయడానికి వచ్చిన మాగంటి బాబు మహిళలు వేస్తున్న రంగవల్లుల దగ్గర కాసేపు ఆగారు. వారు వేసిన రంగవల్లుల్లో రంగులు నింపి సరదా పడ్డారు.