Asianet News TeluguAsianet News Telugu

స్వీట్లు మిగిలాయని తిన్నారు..ఆ తర్వాతే...

కృష్ణాజిల్లా నందిగామలోని డివిఆర్ కాలనీలో పుడ్ పాయిజన్ అయ్యింది.

కృష్ణాజిల్లా నందిగామలోని డివిఆర్ కాలనీలో పుడ్ పాయిజన్ అయ్యింది. సోమవారం పెళ్లి వేడుకలో మిగిలిన స్వీట్లు తిన్న పదిమంది గురయ్యారు. వీరిలో ఆరుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Video Top Stories