Asianet News TeluguAsianet News Telugu

లోయలోపడ్డ టెంపో ఐదుగురు మృతి (వీడియో)

తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం. హైదరాబాద్ నుండి మారేడుమిల్లికి వస్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. మారేడుమిల్లికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్మీకి కొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం. హైదరాబాద్ నుండి మారేడుమిల్లికి వస్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. మారేడుమిల్లికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్మీకి కొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.