Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే మందలించాడని మహిళా వాలంటీర్‌ ఆత్మహత్యాయత్నం

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్‌ పి.సువర్ణ జ్యోతి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్‌ పి.సువర్ణ జ్యోతి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గన్నవరం ఎమ్మెల్యే తనను అందరి ముందు దూషించారని బలవన్మరణానికి యత్నించింది.కుటుంబీకులు వెంటనే ఆమెను రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

Video Top Stories