Asianet News TeluguAsianet News Telugu

రాజధాని కోసం : బైకులు, ట్రాక్టర్లతో ర్యాలీగా..గుడికి....

అమరావతి దీక్షలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ రైతులు వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

అమరావతి దీక్షలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ రైతులు వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అడ్డ రోడ్డు సెంటర్ నుండి అనంతరం మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు బైకులు, ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్లి  ప్రతేక  పూజలు చేశారు.