Asianet News TeluguAsianet News Telugu

Capital Crisis : బోడె ప్రసాద్, అనుమోలు ప్రభాకరరావులు హౌజ్ అరెస్ట్

అమరావతి రైతులకు సంఘీభావంగా చేస్తున్న రిలేనిరహారదీక్షలను అడ్డుకోవడం కోసం బోడె ప్రసాద్, అనుమోలు ప్రభాకరరావులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. 

అమరావతి రైతులకు సంఘీభావంగా చేస్తున్న రిలేనిరహారదీక్షలను అడ్డుకోవడం కోసం బోడె ప్రసాద్, అనుమోలు ప్రభాకరరావులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు నేటితో 22వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని అమరావతిలోనే ఉండాలని కోరుతూ 29 గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
 

Video Top Stories