Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సీఎం జగన్‌పై భగ్గుమంటున్న రైతులు


ఏపీకి మూడు రాజధానులు   ఉండొచ్చని  అంసెబ్లీలో సీఎం  జగన్ చేసిన  వ్యాఖ్యలకు నిరసనగా  అమరావతి గ్రామాల్లో ఆందోళనలు  
కొనసాగుతునే ఉన్నాయి. 


ఏపీకి మూడు రాజధానులు   ఉండొచ్చని  అంసెబ్లీలో సీఎం  జగన్ చేసిన  వ్యాఖ్యలకు నిరసనగా  అమరావతి గ్రామాల్లో ఆందోళనలు  కొనసాగుతునే ఉన్నాయి. ఇటీవల జిఎన్‌ రావు కమిటీ  సమర్పించిన నివేదిక కూడా సిఎం వ్యాఖ్యల తరహాలోనే ఉండడంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన  తెలుపుతున్నారు.