Asianet News TeluguAsianet News Telugu

పూల్వామా మృతులకు సంతాపం: 59 వ రోజున అమరావతి కోసం ఆందోళనలు

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ తుళ్ళూరు,మందడం రాయపూడి పెదపరిమి తాడికొండ గ్రామాల్లో కొనసాగుతున్న మహాధర్నాలు కొనసాగుతున్నాయి.

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ తుళ్ళూరు,మందడం రాయపూడి పెదపరిమి తాడికొండ గ్రామాల్లో కొనసాగుతున్న మహాధర్నాలు కొనసాగుతున్నాయి.వెలగపూడిలో 59 వరోజు కొనసాగుతున్న రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. గతసంవత్సరం ఫిబ్రవరి 14 న పుల్వామా ఘటనలో మృతి చెందిన సైనికులకు నివాళులు అర్పించి ప్రయాణికులకు గులాబీలు ఇచ్చి సంతాపం తెలిపారు నిరసనకారులు.