Asianet News TeluguAsianet News Telugu

బాలయ్యను చూసి రాజధాని రైతుల కళ్లలో ఆనందం...

శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మండలినుండి ఇంటికి బయలుదేరిన బాలకృష్ణ కారును అడ్డుకుని జై బాలయ్య, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.