Capital Crisis : ఐదువేల మంది రైతులతో మహార్యాలీ
రాజధాని మార్పును నిరసిస్తూ అమరావతి 29 గ్రామాలకు చెందిన 3000 మంది రైతులు తుళ్లూరు నుండి ఉద్దండ్రాయునిపాలెంకు భారీ ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు ఒక అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు.
రాజధాని మార్పును నిరసిస్తూ అమరావతి 29 గ్రామాలకు చెందిన 3000 మంది రైతులు తుళ్లూరు నుండి ఉద్దండ్రాయునిపాలెంకు భారీ ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు ఒక అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు.
ర్యాలీ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో పోలీసులు డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అంటూ
మల్కాపురం జంక్షన్ వద్ద రైతులు నినాదాలు చేశారు. మాజీ ఎంపీ మాగంటి బాబు, ఎమ్యెల్యే అనగాని సత్యప్రసాద్ లు కూడా ర్యాలీలో పాల్గొన్నారు.