Asianet News TeluguAsianet News Telugu

ఒంటరి మహిళపై దాడి..గొంతుకోసి...

గుంటూరు జిల్లా, దాచేపల్లి ఎస్సీ కాలనీలో అక్రమసంబంధం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది.

గుంటూరు జిల్లా, దాచేపల్లి ఎస్సీ కాలనీలో అక్రమసంబంధం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. భర్త చనిపోయిన ఖాసిం బి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బండి శ్రీను ఆమె గొంతుకోసి హత్యాయత్నం చేశాడు. అయితే వీరిమధ్య అక్రమసంబంధం కారణంగానే గొడవలు మొదలై ఈ సంఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఖాసిం బీని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరళించి చికిత్స అందిస్తున్నారు.