Asianet News TeluguAsianet News Telugu

ఇంద్రకీలాద్రి కొండ చరియల ప్రమాద ప్రాంతాలను పరిశీలించిన నిపుణులు

దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి పై కొండ చరియలు విరిగి పడే అవకాశమున్న ప్రాంతాలను  నిపుణులు పరిశీలించారు.

దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి పై కొండ చరియలు విరిగి పడే అవకాశమున్న ప్రాంతాలను  నిపుణులు పరిశీలించారు. MR మాధవ్,  ప్రొఫెసర్, ఐఐటీ కాన్పూర్(visiting professor, IIT హైదరాబాద్), శ్రీ కొండలరావు  ENC ఇంజనీరింగ్ చీఫ్(రిటైర్డ్) , శ్రీ GL శివకుమార్ బాబు, IISC, బెంగుళూరు మరియు శ్రీ త్రిమూర్తి రాజు  జియాలజిస్ట్ వార్లతో కూడిన నిపుణుల బృందము, ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు  ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు , కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీ డి.వి.భాస్కర్ పాల్గొన్నారు