Asianet News TeluguAsianet News Telugu

Video News: రాజధాని రైతులకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంఘీబావం

అమరావతి నుంచి రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన 47వ రోజుకు చేరుకుంది.

అమరావతి నుంచి రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన 47వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివారం రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు సంఘీభావం ప్రకటించారు.