సింహాచలం అప్పన్నస్వామి గోశాలలో తొలకరి చినుకులు
భారతదేశంలో కేరళకు రుతుపవనాలు ప్రవేశించడంతో ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సింహాచలం అప్పన్నస్వామి గోశాలలో తొలకరి చినుకులు పడిన నేపథ్యంలో ఏరువాక (రైతు సాగు ) ప్రారంభించడం హిందూ సాంప్రదాయం.
భారతదేశంలో కేరళకు రుతుపవనాలు ప్రవేశించడంతో ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సింహాచలం అప్పన్నస్వామి గోశాలలో తొలకరి చినుకులు పడిన నేపథ్యంలో ఏరువాక (రైతు సాగు ) ప్రారంభించడం హిందూ సాంప్రదాయం. దీంట్లో భాగంగా అప్పన్నస్వామి శ్రీకృష్ణాపురం గోశాలలో దేవస్థానం ఈఓఎం వెంకటేశ్వరరావు పవిత్రమైన నాగలికి పూజలు నిర్వహించి, వేదమంత్రోచ్చరణల నడుమ ఏరువాక నిర్వహించారు.