Asianet News TeluguAsianet News Telugu

క్వారంటైన్ లో ఎలా ఉంటుందో తెలుసా.. ఓ యువకుడి సెల్పీ వీడియో..

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భోజ్యం శేఖర్ అనే వ్యక్తి కరోనా తీవ్రత ఉన్న ప్రాంతం నుండి ప్రయాణం చేశాడు.

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భోజ్యం శేఖర్ అనే వ్యక్తి కరోనా తీవ్రత ఉన్న ప్రాంతం నుండి ప్రయాణం చేశాడు. ఈ విషయం తెలిసిన స్థానిక విలేజ్ వాలంటీర్లు, ఆశా కార్యకర్త తిరుపతిలోని రుయా ఆసుపత్రి కి వెళ్ళమని  సూచించారు. అక్కడ అతను 14 రోజుల పాటు  క్వారంటయిన్లో ఉన్నాడు. క్వారంటైన్ అంటే భయపడొద్దనీ.. అన్ని సౌకర్యాలూ కల్పించారని చెబుతూ తీసుకున్న సెల్ఫీ వీడియో...