Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సచివాలయంలో రాజ్యమేలుతున్న శునకాలు..

ఏపీ సచివాలయంలో కుక్కలు రాజ్యమేలుతున్నాయి. 

ఏపీ సచివాలయంలో కుక్కలు రాజ్యమేలుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో కుక్కుల ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. ఎక్కడినుండో కోడి కాళ్లు తెచ్చుకుని తింటూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయి. బ్లాక్ ల ప్రవేశ ద్వారాల వద్దే తిష్ట వేస్తున్నాయి. వాటి మధ్య నుండే రాకపోకలు సాగిస్తున్నారు. శునకాలు విచ్చలవిడిగా తిరుగుతున్న జిఎడి అధికారులు పట్టించుకోవడం లేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.