Asianet News TeluguAsianet News Telugu

video news : మంగినపూడి సముద్రతీరాన కార్తీక పుణ్య స్నానాలు

కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో కార్తీకపౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ కు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున నుండే వేలాదిగా తరలివచ్చిన వచ్చిన భక్తులు సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది.

కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో కార్తీకపౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ కు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున నుండే వేలాదిగా తరలివచ్చిన వచ్చిన భక్తులు సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది.