Video news : పోలిపాడ్యమి సందర్భంగా గంగమ్మకు దీపాల నివేదన
సింహచలం వరహలక్ష్మినృసింహస్వామి పుష్కరిణిలో పోలిపాడ్యమి పురస్కరించుకోని భక్తులు గంగమ్మతల్లికి దీపాలు సమర్పించారు.
సింహచలం వరహలక్ష్మినృసింహస్వామి పుష్కరిణిలో పోలిపాడ్యమి పురస్కరించుకోని భక్తులు గంగమ్మతల్లికి దీపాలు సమర్పించారు. ప్రాతఃకాలమే మహిళలు పుష్కరిణి కోనేరు వద్దకు చేరుకుని అరటిడొప్పల్లో నేతిదీపాలు వెలిగించి కోనేరులో విడిచిపెట్టరు. రావిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు సాలగ్రామదానలు, దీపదానలు చేశారు.