కొండలలో వెలసిన కోనేటిరాయుడికి గజమాల
అద్భుతం.. అనిర్వచనీయం అచ్చు గర్భ గుడిలో స్వామివారిని పోలిన నమూనాతో తిరుమల కొండల్లో ఏర్పడిన సహజ రూపం దర్శించు కున్నాకే గర్భగుడి దర్శనానికి వెళ్తూవుంటారు భక్తులు.
అద్భుతం.. అనిర్వచనీయం అచ్చు గర్భ గుడిలో స్వామివారిని పోలిన నమూనాతో తిరుమల కొండల్లో ఏర్పడిన సహజ రూపం దర్శించు కున్నాకే గర్భగుడి దర్శనానికి వెళ్తూవుంటారు భక్తులు .కొండలలో వెలసిన కోనేటిరాయుడికి ఎంతో సాహసోపేతంగా గజమాల వేస్తుంటారు భక్తులు .ఇంతవరకు ఏ ఒక్కరు కూడా అక్కడ గాయపడకపోవడం స్వామి వారి అద్భుతం గ భావిస్తారు .మనం ఇ వీడియోలో గజమాల వేస్తున్న సుందర దృశ్యాన్ని చూడవచ్చు .