Asianet News TeluguAsianet News Telugu

కృష్ణాజిల్లా : పాఠాలు చెప్పడానికి పోతుంటే...ప్రాణాలు పోయాయి...

కృష్ణాజిల్లా, నందిగామ రైతు పేట నారాయణ స్కూల్ సమీపంలో యాక్సిడెంట్ జరిగింది.

కృష్ణాజిల్లా, నందిగామ రైతు పేట నారాయణ స్కూల్ సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. టూ వీలర్ ని డీసీయం ఢీ కొట్టడంతో టూ వీలర్ మీదున్న మానస అనే మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మానస కంచికచర్ల రవీంద్ర భారతి స్కూల్లో టీచర్ గా పని చేస్తోంది.