దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు : దళితులపై దాడులు ఆగవా
దేశం లోని ఏప్రాంతంలోనైనా దళితులపైనే దాడులు జరుగుతున్నాయి అని చింతాడ సూర్యం ఆగ్రహం వ్యక్తం చేసారు.
దేశం లోని ఏప్రాంతంలోనైనా దళితులపైనే దాడులు జరుగుతున్నాయి అని చింతాడ సూర్యం ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో దళిత అమ్మాయిని అగ్రవర్ణాలకు చెందిన వారు దారుణంగా హింసించి నరకయాతన చూపించారని,ఆ భాదలు తట్టుకోలేక దళిత ఆడబడుచు మృతిచెందించాన్నారు.