Asianet News TeluguAsianet News Telugu

ఆంఫన్ తుఫాను : విశ్వరూపం చూపిస్తున్న సముద్రం.. వణికిపోతున్న మత్స్యకారగ్రామాలు..

విశాఖపట్నం మంగమారి పేటలో ఆంఫన్ తుఫాను కారణంగా సముద్రం ముందుకు రావడంతో మంత్రి అవంతి శ్రీనివాసరావు మత్స్య కార గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులకు జాగ్రత్తలు సూచించారు.

విశాఖపట్నం మంగమారి పేటలో ఆంఫన్ తుఫాను కారణంగా సముద్రం ముందుకు రావడంతో మంత్రి అవంతి శ్రీనివాసరావు మత్స్య కార గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులకు జాగ్రత్తలు సూచించారు. తుఫాను తీరం దాటే సమయంలో తీవ్రత ఎక్కువగా ఉంటుందని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లా మంగమారిపేట బీచ్ చేంజ్ కూడా సందర్శించారు.