Asianet News TeluguAsianet News Telugu

కరెంట్ ఛార్జీల రగడ : సిపిఎం నేత సిహెచ్ బాబూరావు హౌస్ అరెస్ట్

విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా సిపిఎం వామపక్షాలు  ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా  ఈ రోజు ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సిపిఎం నేత సిహెచ్ బాబూరావును విజయవాడలో హౌజ్ అరెస్ట్ చేశారు.

విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా సిపిఎం వామపక్షాలు  ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా  ఈ రోజు ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సిపిఎం నేత సిహెచ్ బాబూరావును విజయవాడలో హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ ప్రకారం ఆందోళనలో పాల్గొనడానికి వీల్లేదంటూ బాబూరావుకు పోలీసులు నోటీసులు అందజేశారు. విద్యుత్ చార్జీలు పెంచడమే కాకుండా, దానిమీద నిరసన తెలియజేయడానికి ప్రజలకు హక్కు లేకుండా అరెస్టులు చేయటం, నోటీసులు జారీ చేయటం నిరంకుశత్వం అంటూ బాబూరావు మండిపడ్డారు.