Asianet News TeluguAsianet News Telugu

కొంపముంచిన లారీ డ్రైవర్ సరదా.. 300మంది క్వారంటైన్...

విజయవాడ కృష్ణ లంకలో లారీ డ్రైవర్  కారణంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

విజయవాడ కృష్ణ లంకలో లారీ డ్రైవర్  కారణంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 24మందిక కరోనాపాజిటివ్ అని తేలడంతో కృష్ణలంకలో 300మందిని క్వారంటైన్ చేశారు. ఈ లారీ డ్రైవర్ కాళీగా ఉన్నానని కృష్ణలంకతో పాటు, రణదీర్ నగర్ లోని తన స్నేహితులు ఇళ్లకు వెళ్లి సరదాగా గడిపి వచ్చాడు. దీంతో ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ పెట్రోలింగ్ తో మారుమ్రోగిపోతోంది.