Asianet News TeluguAsianet News Telugu

కర్నూలులో కలకలం : సంపర్క్ క్రాంతి ట్రైన్ లో కరోనా పాటిజివ్ వ్యక్తి

కర్నూలులో అనిల్ కుమార్ అనే వ్యక్తికి కరోనా ఉందన్న సమాచారంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

కర్నూలులో అనిల్ కుమార్ అనే వ్యక్తికి కరోనా ఉందన్న సమాచారంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గుంతకల్  రైల్వే సీనియర్ డిసిఎం ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు అప్రమత్తమై ఏపీ సంపర్క్ క్రాంతి ట్రైన్ లో S2 భోగిలో డోన్ నుండి ఝాన్సీ కి వెడుతున్న అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. అతను ఎక్కడినుండి వస్తున్నాడో తెలియదు కానీ బస్సులో వచ్చి ట్రైన్ ఎక్కాడన్న సమాచారంతో అతనితో పాటు బస్సులో ప్రయాణించిన 11 మంది వ్యక్తులను వెల్దుర్తి పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.