Asianet News TeluguAsianet News Telugu

పెన్షన్ల పంపిణీలో గందరగోళం..జగన్ ను తిట్టిపోస్తున్న జనం...

కర్నూలు జిల్లా నందికొట్కూరు లో ఇంటింటికి పెన్షన్ పథకం పంపిణీలో గందరగోళం చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లా నందికొట్కూరు లో ఇంటింటికి పెన్షన్ పథకం పంపిణీలో గందరగోళం చోటుచేసుకుంది. ఇంటికి రావాల్సిన వాలంటీర్లు రాకపోవడంతే ఉదయం 5 నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద,  జై కిసాన్ పార్కులో గంటల తరబడి పెన్షన్ దారులు వేచిఉన్నారు. ఇంటింటికి అని చెప్పి ఇప్పుడు ఇలా తిప్పించుకుంటున్నారు అంటూ వృద్ధులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.