Asianet News TeluguAsianet News Telugu

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు మాతృవియోగం: పరామర్శించిన సీఎం జగన్ (వీడియో)

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాతృమూర్తి మహాలక్ష్మమ్మ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. మహాలక్ష్మమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరారు.  మాతృవియోగంతో బాధపడుతున్న వెల్లంపల్లి శ్రీనివాసరావును సీఎం జగన్ పరామర్శించారు. లక్ష్మమ్మ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును ఆయన కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు.

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాతృమూర్తి మహాలక్ష్మమ్మ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. మహాలక్ష్మమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరారు.  మాతృవియోగంతో బాధపడుతున్న వెల్లంపల్లి శ్రీనివాసరావును సీఎం జగన్ పరామర్శించారు. లక్ష్మమ్మ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును ఆయన కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు.