విశాఖపట్నం లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ముగింపు
విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లు పోర్ట్ సాంబ మూర్తి ఆడిటోరియం లో సంయుక్తంగా సోమవారం నిర్వహించాయి.
విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లు పోర్ట్ సాంబ మూర్తి ఆడిటోరియం లో సంయుక్తంగా సోమవారం నిర్వహించాయి. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె రామమోహనరావు, ఐఏఎస్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాగా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనా గౌరవ అతిథిగా హాజరయ్యారు.