సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న చిన జీయర్ స్వామి
మార్చ్ నుండి పీడిస్తున్న వ్యాధిని తొలగించాలని స్వామి వారిని కోరుతూ పూజలు చేయడానికి వచ్చాను అని చిన జీయర్ స్వామి అన్నారు.
మార్చ్ నుండి పీడిస్తున్న వ్యాధిని తొలగించాలని స్వామి వారిని కోరుతూ పూజలు చేయడానికి వచ్చాను అని చిన జీయర్ స్వామి అన్నారు. చిన జీయర్ స్వామి గారితో పాటు అహోబిల జీయర్ స్వామి కుడా పాల్గొన్నారు . కమిటీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు . గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసారు.