Asianet News TeluguAsianet News Telugu

మామా, మా మాట విను: చిన్నారుల మొర

గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరంలో విద్యార్థులు నిరసన తెలిపారు.

గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరంలో విద్యార్థులు నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఫోటోతో చిన్నారులు "మా మాట విను మామ మా భవిష్యత్తును నాశనం చేయొద్దు మామ" అని కోరారు.