Video : మృతిచెందిన రైతు కుటుంబానికి అండగా ఉంటాం...
మాజీ సీఎం చంద్రబాబు గతరాత్రి అమరావతి, వెంకటపాలెంలో మృతి చెందిన వేంకటేశ్వరావు కుంటుంబాన్ని పరామర్శించారు.
మాజీ సీఎం చంద్రబాబు గతరాత్రి అమరావతి, వెంకటపాలెంలో మృతి చెందిన వేంకటేశ్వరావు కుంటుంబాన్ని పరామర్శించారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి అధైర్యపడవద్దని, కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబుతో పాటు ఎంపీ గల్లాజయదేవ్, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి బాబు,అనగాని సత్య ప్రసాద్ లున్నారు.