Asianet News TeluguAsianet News Telugu

అమరావతిని చూస్తే గుండె తరుక్కుపోతుంది...చంద్రబాబు నాయుడు

భోగి పండుగ సందర్భంగా విజయవాడ బెంజి సర్కిల్ లో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహించారు.

భోగి పండుగ సందర్భంగా విజయవాడ బెంజి సర్కిల్ లో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె, జేఏసీ నేతలు జీస్ రావులు పాల్గొన్నారు. బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి తమ నిరసన తెలిపారు.