Asianet News TeluguAsianet News Telugu

రాజధాని రగడ : వడియాలపిండితో..

తుళ్లూరులోని అమరావతి దీక్షా శిబిరం వద్ద వడియాల పిండితో సేవ్ అమరావతి అని రాస్తూ మహిళలు వినూత్నరీతిలో నిరసన తెలుపుతున్నారు.

తుళ్లూరులోని అమరావతి దీక్షా శిబిరం వద్ద వడియాల పిండితో సేవ్ అమరావతి అని రాస్తూ మహిళలు వినూత్నరీతిలో నిరసన తెలుపుతున్నారు. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ తుళ్లూరులో రాజధాని రైతులు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.